Friday, August 7, 2009

సాక్షి

నిన్న సాక్షి పేపర్ వాడు ఎం రాసాడో చూశారా. బాబ్లీ ప్రోజెక్ట్‌లతో సహా అన్ని ప్రాజెక్టుల తో పై రాష్ట్రాలు ఆక్రమం గా నీటిని వాడుకోవడం అనేది బాబు హయాం లోనే ప్రారంభమైందని సాక్షి వాడు రిసర్చ్ చేసి మరీ కనుకున్నాడట. సరే వాళ్ళు వెధవలనే కదా మిమ్మలని ఎన్నుకున్నది. మరి ప్రతిపక్షాలని తప్పు పట్టడం తప్పించి మీరేం చేస్తున్నట్టో. అసలు ఈ సాక్షి పేపర్ గురించి మాట్లాడడం అనవసరమని నేను డిసైడ్ అయిపోయా.ఇక నుంచి నేను దీని గురించి అసలు మాట్లాడను .

3 comments:

  1. ఈ పరిస్థితి ఒక్క సాక్షి దినపత్రికది మాత్రమే కాదు, అసలు అన్నీ పత్రికలు మరియు మీడియా అసలు వారి నిజమైన కర్తవ్యాన్ని వదలివేసారు. మన ప్రజా నాయకులు కూడా ప్రజలకు సేవ చేయడమే మరచిపోయారు. ఇప్పుడు మనకవసరం నిజమైన నాయకులు, మంచి మీడియా వ్యవస్థ. అంతా మంచిదే జరుగుతుందని ఆశిద్దాం, మన చేతనైన సాయం చేద్దాం.

    ReplyDelete
  2. సాయి ప్రవీణ్ గారూ thanks for your comment. బాగా చెప్పారు.
    అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం, మన చేతనైన సాయం చేద్దాం.
    శరత్ గారికి కుడా థాంక్స్.

    ReplyDelete